తెలుగువారు తమ వేషభాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, అచార వ్యవహారాలు, ఒక్కటేమిటి, అన్నింటా క్రమక్రమంగా ‘తెలుగుదనం ‘ కోల్పోతున్నారనే విమర్శ ఈ మధ్య సర్వత్రా వినబడుతున్నది. మిగతా అందరు తమ సంస్కృతిని,అచార వ్యవహారాలను నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తుండగా ఒక్క తెలుగువారి విషయం లోనే ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇది అందరు ఆలోచిచవలసిన విషయమే కాదు,చర్చించతగిన విషయము కూడా. కాదంటారా?









nenu ee vishayam meeda poem rasanu
chadivi abhiprayam cheppandi
http://anchitha.blogspot.com/2007/06/blog-post_14.html
మీ భావకవిత చదివాను. చాలా బాగుంది.
నా స్పందన మీ బ్లాగులో తెలియచేసాను.
…వల్లూరి